Shyamala Ashtottara Shatanamavali
శ్రీ శ్యామల అష్టోత్తర శతనామావళిః
శ్రీ శ్యామల అష్టోత్తర శతనామావళిః
శ్రీ రామ సహస్రనామావళిః
ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు రాత్రి సమయంలో వారాహీ అమ్మవారిని పూజిస్తారు.వీటిని గుప్తనవరాత్రులు అంటారు.
నాలుగు ముఖ్య మయిన నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి.
అస్యశ్రీ వారాహీ కవచస్య త్రిలోచన ఋషీః అనుష్టుప్ ఛందః శ్రీ వారాహీ దేవతా
ఓం బీజం గ్లౌం శక్తిః స్వాహేతి కీలకం మమ సర్వశత్రునాశనార్థే జపే వినియోగః
ధ్యానమ్
ధ్యాత్వేంద్ర నీలవర్ణాభాం చంద్రసూర్యాగ్ని లోచనాం
విధివిష్ణు హరేంద్రాదిమాతృభైరవసేవితామ్ II 1
జ్వలన్మణిగణప్రోక్త మకుటామావిలంబితాం
అస్త్రశస్త్రాణి సర్వాణి తత్తత్కార్యోచితాని చ II 2
ఏతైస్సమస్తైర్వివిధం బిభ్రతీం ముసలం హలం
పాత్వా హింస్రాన్ హి కవచం భుక్తిముక్తి ఫలప్రదమ్ II 3
సాధారణంగా హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా నాలుగు నవరాత్రులు వస్తాయి. అవి
శివరాత్రి పర్వదినానికి ఎంతో ప్రత్యేక స్థానముంది. ఉపవాసం, జాగణలతో కలిసి చేసుకునే ఈ పండుగ మిగిలినవాటికంటే భిన్నంగా ఉంటుంది. ఈ సారి 2022 మార్చి 1న మంగళవారం నాడు జరుపుకుంటారు. శివుడు, పార్వతిదేవి కలయికను జరుపుకునే ఈ పర్వదినం హిందూ పండుగల్లో అత్యంత ముఖ్యమైందిగా పరిగణిస్తారు.
మహా శివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసినవి మూడు ఉన్నాయి.
1) ఉపవాసం ఉండటం 2) రాత్రి జాగరణ చేయడం 3) శివనామ స్మరణతో అభిషేకాలు చేయడం.
మహా శివరాత్రి రోజు సాయంకాల సమయాన్ని ప్రదోషం అంటారు. త్రయోదశి నాటి సంధ్యాకాలం మహా ప్రదోషం. ప్రదోష కాలంలో శివస్మరణ, శివదర్శనం విధిగా చేసుకోవాలి.
ముందుగా దైవ ప్రార్థనతో పూజను ప్రారంభించాలి.
శుక్లాంబరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం.
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే.
వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థః ప్రతిపత్తయే.
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ.
గురు బ్రహ్మ గురు విష్ణుః గురుర్దేవో మహేశ్వరః.
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
శ్రీ గురుభ్యోం నమః హరిః ఓం
ఈ వ్యాసం లో రథసప్తమి ఎప్పుడు? ఏరోజు జరుపుకోవాలి? పూజ విధానం, ప్రసాదలు గురించి తెలుసుకుందాం.
సుమారు నూటతొంభై ఏడు కోట్ల సంవత్సరాలకు పూర్వం ఈ మాఘ శుద్ధ సప్తమి నాడు ఏకచక్రరథారూఢుడై సూర్యుడు ఆవిర్భవించాడని పురాణాలు పేర్కొంటున్నాయి. ఆయన అధిరోహించిన రథం కాల చక్రమని అంటారు. అందుకని ఈరోజుకు రథసప్తమి అని పేరు వచ్చింది. సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజు. అలాంటి పవిత్రమైన రోజున కొన్ని పనులు చెయ్యడం వల్ల ఆరోగ్యం వృద్ధి చెందడమే కాదు దీర్ఘ కాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.